Showing posts with label TS news. Show all posts
Showing posts with label TS news. Show all posts
Tuesday 13 June 2017
Tuesday 2 May 2017
news, TS news
Mirchi Today
22:43
తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఎత్తున నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ల పరిధిలో జూనియర్ లైన్మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 1500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు పది వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Saturday 29 April 2017
news, TS news
Mirchi Today
13:35
తెలంగాణ నీటి మాస్టారు ఇక లేరు. ప్రత్యేక ఉద్యమంలో జలపాఠాలు బోధించిన విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.
తెలంగాణ నీటి పారుదల రంగానికి విద్యాసాగర్ రావు జీవగర్ర లాంటి వారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగు,సాగునీటి రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన వ్యక్తి. ప్రజలకు అర్ధమయ్యేలా నీళ్ల పంపిణీ అన్యాయాలను వివరించిన ఇంజనీర్. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలో పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి జలవనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కూడా చేశారు. నీటి వనరులు వాటి వినియోగంపై పూర్తి అవగాహన కలిగిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర రావు. 1997లో చీఫ్ ఇంజినీర్గా కేంద్ర జలవనరుల శాఖలో పదవీవిరమణ చేశారు. కేంద్ర ప్రణాళికాసంఘం... 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్ గ్రూపులో సభ్యులుగా పనిచేశారు. నాబార్డు, ప్రపంచబ్యాంక్ సంబంధిత ప్రాజెక్టులకు... కేంద్ర ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సలహాదారుగా పనిచేశారు.
Wednesday 26 April 2017
news, TS news
Mirchi Today
21:18
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన హైకోర్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. దీనికి సంబంధించిన జీవోను కొట్టవేసింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను తీసుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం బుధవారం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు.. ఈరోజు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
Monday 17 April 2017
news, TS news
Mirchi Today
23:11
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సుప్రీం నిరాకరణ
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్ధించింది. వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను హైకోర్టు గతంలో రద్దుచేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను
ఆశ్రయించింది.
Sunday 2 April 2017
news, TS news
మంథని మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మా ర్చి 14వ తేదీన అనుమానా స్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీ సులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కాగా మధుకర్ మృతి కేసుపై శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి డిసిపి విజేయంద ర్రెడ్డి, మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వ రావులు విచారణ చేపట్టారు. మధుకర్ శవం లభ్య మైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానాపూర్కు వెళ్లి మధు కర్ మృతికి సంబంధించిన విషయాలను అతని అన్నయ్య చిరంజీవితో పాటు గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు.
Mirchi Today
19:29
ప్రేమించిన నేరానికి యువకుడి దారుణ హత్య | ప్రేమించడం నేరమా
మంథని మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మా ర్చి 14వ తేదీన అనుమానా స్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీ సులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కాగా మధుకర్ మృతి కేసుపై శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి డిసిపి విజేయంద ర్రెడ్డి, మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వ రావులు విచారణ చేపట్టారు. మధుకర్ శవం లభ్య మైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానాపూర్కు వెళ్లి మధు కర్ మృతికి సంబంధించిన విషయాలను అతని అన్నయ్య చిరంజీవితో పాటు గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు.
మంథని మధుకర్ కుటుంబసభ్యులు కోరితే మధుకర్ శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు తా ము సిద్దంగా ఉన్నామని, అయితే సిపికి గానీ, తమ కు గానీ, ఎసిపికి గానీ రీ పోస్టుమార్టం కోసం అతని కుటుం బసభ్యుల నుంచి ఏలాంటి వినతులు రాలేద న్నారు. శనివారం మధ్యాహ్నం మంథని పోలీ సు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మధుకర్ కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి క్రింద మంథని ఎస్ఐ ఉపేందర్రావు కేసు నమోదు చేసు కోని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
మంథని మండలం ఖనాపూర్కు చెందిన మంథని మధూకర్ వెంకటపూ ర్కు చెందిన శీరిష అనే యువతిని ప్రేమించడం జరిగిందని తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నార ని, అయితే సదురు యువతి సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించ గా, ప్రస్తు తం చికిత్స పోందుతున్నదని, ఆమె పూర్తిగా కోలుకో ని వివరాలు తెలిపితే ఈ కేసుకు సంబంధించి అస లు నిజాలు బయటపడుతాయన్నారు. కేసును విచా రణ జరిపించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
Monday 20 March 2017
news, singareni jobs, TS news
SCCL కాంట్రాక్టు వర్కర్స్ సమ్మె 6వ రోజుకు చేరుకుంది ,సమ్మెలో భాగంగా ఈరోజు గోలేటి,బెల్లంపల్లి,మందమర్రి,శ్రీరాంపూర్ డివిజన్లతో పాటు రామగుండంలోని 3 డివిజన్లలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్స్ JAC సూచన మేరకు ALC ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది.ఈ ముట్టడి కార్యక్రమానికి SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ JAC, T JAC, కాంగ్రెస్,బీజెపి, తెలంగాణ ప్రజా సంగాల JAC,RGM కాంగ్రెస్ కార్పోరేటర్స్ పాల్గొని SCCL కాంట్రాక్టు వర్కర్స్ డిమాండ్స్ నోటికు ఇచ్చారు,సింగరేణితో చర్చించి మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని తెలిపారు.
Mirchi Today
22:00
6వ రోజుకు చేరుకున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
SCCL కాంట్రాక్టు వర్కర్స్ సమ్మె 6వ రోజుకు చేరుకుంది ,సమ్మెలో భాగంగా ఈరోజు గోలేటి,బెల్లంపల్లి,మందమర్రి,శ్రీరాంపూర్ డివిజన్లతో పాటు రామగుండంలోని 3 డివిజన్లలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్స్ JAC సూచన మేరకు ALC ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది.ఈ ముట్టడి కార్యక్రమానికి SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ JAC, T JAC, కాంగ్రెస్,బీజెపి, తెలంగాణ ప్రజా సంగాల JAC,RGM కాంగ్రెస్ కార్పోరేటర్స్ పాల్గొని SCCL కాంట్రాక్టు వర్కర్స్ డిమాండ్స్ నోటికు ఇచ్చారు,సింగరేణితో చర్చించి మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని తెలిపారు.
Friday 17 March 2017
Thursday 16 March 2017
news, TS news
Mirchi Today
12:55
High Court Cancelled Singareni Dependent Jobs Notice | Shock To Telangana Government
High Court Cancelled Singareni Dependent Jobs Notice ,its a Shock To Telangana Government.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది హైకోర్టు. ప్రస్తుత విధానాన్ని తప్పుబట్టింది. ఈ తరహా ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించింది. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం అన్ ఫిట్ అయితేనే వారసత్వ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది. ఉద్యోగుల వారసత్వంగా.. వారి కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగం ఇవ్వటాన్ని తప్పుబడుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ ను ఆదేశించింది. కార్మికుడు లేదా ఉద్యోగి అన్ ఫిట్ అయిన క్రమంలోనే.. వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేసింది..
High Court Cancelled Singareni Dependent Jobs Notice ,its a Shock To Telangana Government.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది హైకోర్టు. ప్రస్తుత విధానాన్ని తప్పుబట్టింది. ఈ తరహా ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించింది. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం అన్ ఫిట్ అయితేనే వారసత్వ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది. ఉద్యోగుల వారసత్వంగా.. వారి కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగం ఇవ్వటాన్ని తప్పుబడుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ ను ఆదేశించింది. కార్మికుడు లేదా ఉద్యోగి అన్ ఫిట్ అయిన క్రమంలోనే.. వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేసింది..
Monday 13 March 2017
news, TS news
Mirchi Today
13:12
Kalyana Lakshmi amount increased | TS BUDGET 2017
Kalyana Lakshmi amount increased in TS BUDGET 2017-2018.
కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచింది ప్రభుత్వం. బడ్జెట్ లో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొచ్చిన పథకం కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ పథకం కింద ఇప్పటి వరకు 51 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.75 వేల 116 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కాకుండా.. బీసీలు కూడా ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఈ బహుమతి ఇస్తుంది. ఇక నుంచి 25వేల రూపాయలు అదనంగా.. రూ.75వేల 116 ఇవ్వనుంది ప్రభుత్వం.
Monday 27 February 2017
news, TS news
Mirchi Today
12:56
No Vice Chancellor For Satavahana University | Students Facing Huge Problems | Karimnagar |
The representatives of Student Joint Action Committee (JAC) of Satavahana University, who are on strike demanding the government appointment of regular Vice-Chancellor. The University students started boycotting classes and doing strike demanding the government solve various issues like filling of various vacant teaching and non-teaching posts, regularisation of certain self-finance courses. They demanded the government solve their problems immediately otherwise they would take up the movement to another level to teach the government a fitting lesson.
Subscribe to:
Posts (Atom)