Showing posts with label TS news. Show all posts
Showing posts with label TS news. Show all posts
Sunday 26 February 2017
Saturday 25 February 2017
news, TS news
Mirchi Today
10:26
Former MP Ponnam Prabhakar Injured In Car Accident | Karimnagar
Former Congress MP Ponnam Prabhakar and four others have received injured when a car in which they were travelling overturned at Nampally of Vemulawada in the early hours of Saturday. The injured were admitted to the Apex Hospital in Karimnagar.
రాజన్నసిరిసిల్ల - వేములవాడ మండలం నాంపల్లి సమీపంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కారు ఇన్నోవా బోల్తా. పొన్నంతోపాటు ఆరుగురికి గాయాలు. తృటిలో తప్పిన పెద్దప్రమాదం. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంకాగ ప్రమాదం. ప్రమాదంలో జడ్పీ మాజీ చైర్మెన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిటికాంగ్రేస్ అద్యక్షులు కర్ర రాజశేఖర్, పొన్నం బందువులు సందీప్, రామకృష్ణ, చందర్, డ్రైవర్ శ్రీనివాస్ కు గాయాలయ్యాయి.
Friday 10 February 2017
news, TS news
TS Govt removed 60% degree pass eligibility
గురుకుల నోటిఫికేషన్ లో 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. NCERT మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. కచ్చితంగా 60 శాతం ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. నిరుద్యోగులు ఎక్కువ మందికి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలన్న నిబంధన కూడా తొలగించడంతో పాటు … డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అనుభవం లేకపోయిన దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు సీఎం. తెలుగు మీడియంలో ఎగ్జామ్ నిర్వహించాలన్న విజ్ఞప్తిపై సీఎం సమీక్షించారు. గురుకుల నోటిఫికేషన్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే నిబంధన లేకపోవడంతో ఇంగ్లీస్ లోనే పరీక్ష రాయలని సూచించారు సీఎం.
Mirchi Today
00:19
TS Govt removed 60% degree pass eligibility
గురుకుల నోటిఫికేషన్ లో 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. NCERT మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. కచ్చితంగా 60 శాతం ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. నిరుద్యోగులు ఎక్కువ మందికి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలన్న నిబంధన కూడా తొలగించడంతో పాటు … డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అనుభవం లేకపోయిన దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు సీఎం. తెలుగు మీడియంలో ఎగ్జామ్ నిర్వహించాలన్న విజ్ఞప్తిపై సీఎం సమీక్షించారు. గురుకుల నోటిఫికేషన్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే నిబంధన లేకపోవడంతో ఇంగ్లీస్ లోనే పరీక్ష రాయలని సూచించారు సీఎం.
Tuesday 24 January 2017
news, TS news
Mirchi Today
16:50
నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో ఐదు జిల్లాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల జిల్లాను జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా పేర్లు మార్చింది. కొమురం భీం జిల్లా పేరును కుమురం భీం జిల్లాగా పేరు మార్చారు. రాజన్న జిల్లా పేరును రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కేటీ దొడ్డి మండలంలోకి ఏపీకొండనహల్లి గ్రామం చేర్చింది. గట్టు మండలంలోకి ముస్లీంపల్లె గ్రామం, ఉండవల్లి మండలంలోకి శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలు, మనోపాడ్ మండలంలోకి మంగపేట, రాయిమాకులకుంట్ల, పొసలపాడు గ్రామాలు చేర్చారు.
Sunday 8 January 2017
news, TS news
Mirchi Today
23:08
Advocate Rachana Reddy Excellent Speech at Farmers on Land Acquisition and Displacement
Telangana chief minister KCR is having sleepless nights, and the reason is a young girl recommend bent on making sure justice for farmers “wronged” by the country government.
Rachna Reddy Bollu – a 30-year-old advocate from Nagireddypet village in Medak district – took the KCR Govt authorities to court for allegedly acquiring land from farmers for diverse authorities schemes.
Watch the Advocate Rachana Reddy Excellent speech at TJAC meeting with Farmers on Land Acquisition and Displacement.
Subscribe to:
Posts (Atom)